Sunday, April 27, 2025
HomeTelanganakamareddyఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద ఆగిన కెసిఆర్

ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద ఆగిన కెసిఆర్

లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి నిజామాబాద్ వచ్చిన మాజీ సీఎం కెసిఆర్ మంగళవారం సాయంత్రం కామారెడ్డికి బయలుదేరారు.

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్ లో కాసేపు ఆగారు.

టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్ లో పకోడీ తిన్నారు అంతరం టి తాగారు. అభిమానంతో తనను కలిసిన స్థానికులను ఆప్యాయంగా పలకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!