బిజెపి చేపట్టిన బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు భువనగిరి, ఆలేర్, జనగాం...
చిన్నారులు, విద్యార్థులు నిరంతరం అప్రమత్తతతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్కుమార్ సుబేదార్ సూచించారు.
నగరంలోని గంగస్థాన్లో గల వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత అధికారులకు సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష...
ఈరోజు గంగస్తాన్ ఫేస్ 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అధిక మాసం సందర్భంగా ఉదయం 6 గంటలకుపంచామృతాలతో అభిషేకం నిర్వహించామణి ఆ తర్వాత అధికమాసం పురస్కరించుకొని అధికవాయినాలతో అమ్మవారిని...
మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు.
నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం...
ఇటుక బట్టీల యజమాని అక్రమ నిర్బంధంలో, కంచె లోపల నరకయాతన అనుభవిస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. తమిళనాడు హైకోర్టు జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులతో శనివారం ఆర్మూర్ పోలీసులు మగ్గిడిలోని ఇటుక బట్టీలపై...
మెగాస్టార్ చిరంజీవి కి ఈసారి పండగ బాగా కల్సి వచ్చింది వింటేజ్ లుక్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు”ఈ సంక్రాంతికి హిట్ టాక్ వచ్చింది. ఆయన కూతురు...
హీరో శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు...మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది..
మహిళా కమిషన్ ముందు ఈనెల 27 వ తేదీన వ్యక్తిగతంగా...
బెట్టింగ్ యాప్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని కార్యాలయంలో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వారి వాంగ్మూలాలను...
బిజెపి చేపట్టిన బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు భువనగిరి, ఆలేర్, జనగాం...
Recent Comments