రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, నిర్లక్ష్యంతో విద్యారంగం అంధకారంలోకి వెళ్తోందని, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత...
విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం..స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆయాలకు ట్రాఫిక్ అవగాహన సదస్సు విద్యార్థుల రవాణాలో అత్యంత అప్రమత్తత అవసరమని, వారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదని రాజేంద్రనగర్ రాజేంద్రనగర్...
ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాకోరులు ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ గద్దల్లా వాలుతున్నారు. ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు పాతించడం, ఫెన్సింగ్ వేయడం చేస్తున్నారు.
కబ్జాలకు పాల్పడుతూ.. రాజకీయ అండదండలతో సర్కారు...
మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
దీంతో శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. తెల్లవారుజామున...
నిజామాబాద్ జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి...
తొక్కిస లాట కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా...
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరో గా జాన్వీ హీరోయిన్ గా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇవాళ గురువారం జూన్ 4,న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది ,...
ఇటుక బట్టీల యజమాని అక్రమ నిర్బంధంలో, కంచె లోపల నరకయాతన అనుభవిస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. తమిళనాడు హైకోర్టు జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులతో శనివారం ఆర్మూర్ పోలీసులు మగ్గిడిలోని ఇటుక బట్టీలపై...
మెగాస్టార్ చిరంజీవి కి ఈసారి పండగ బాగా కల్సి వచ్చింది వింటేజ్ లుక్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు”ఈ సంక్రాంతికి హిట్ టాక్ వచ్చింది. ఆయన కూతురు...
హీరో శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు...మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది..
మహిళా కమిషన్ ముందు ఈనెల 27 వ తేదీన వ్యక్తిగతంగా...
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, నిర్లక్ష్యంతో విద్యారంగం అంధకారంలోకి వెళ్తోందని, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత...
Recent Comments