గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన..

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,...

హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి అంత్యక్రియలకు హాజరైన సీపీ

గుండెపోటుతో మృతి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ తలారి తిరుపతి అంత్యక్రియలకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ఐపీఎస్‌ హాజరై నివాళులర్పించారు. తిరుపతి మృతితో పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది.రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌లో...

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలి..నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య,

కేసుల దర్యాప్తు, నేర గణాంకాల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వం పాటిస్తూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ఐపీఎస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలీస్‌...

Devotional News

శ్రీమహాలక్ష్మి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పూజలు

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గూపాన్ పల్లిలోని గంగస్థాన్ పేస్ 2 లోగల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నేడు ఉదయం ఐదున్నర గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించార. అనంతరం అమ్మవారికి...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
- Advertisement -

Featured News

అంకాపూర్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి డబుల్‌ బెడ్రూం...

Cinema News

బోనమెత్తిన లష్కర్ …….మహా నగరానికి పండగ శోభ ………అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు ………..ఆయా ఆలయాల్లో పట్టువస్ర్తాలు బోనం ఇచ్చిన ప్రభుత్వం..

హైదరాబాద్ మహానగరం అసలైన పండగ శోభ తో మురిసి పోయింది. లష్కర్ బోనాలు చివరి అంకానికి చేరాయి ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు లక్షలాది...

విచారణకు రావాలని అల్లు అర్జున్ కు సమన్లు

తొక్కిస లాట కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా...

మెగా అభిమానుల్లో పెద్ది మానియా …….పాస్ మార్కులు పద్దెట్లేనా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరో గా జాన్వీ హీరోయిన్ గా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇవాళ గురువారం జూన్ 4,న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది ,...

ఇటుక బట్టీల్లో బందీలుగా కార్మికులు! తమిళనాడు హైకోర్టు ఆదేశాలతో ఆర్మూర్ పోలీసుల మెరుపు దాడి.. మగ్గిడిలో ఇటుక బట్టీల నిర్బంధం నుంచి కూలీలకు విముక్తి..

ఇటుక బట్టీల యజమాని అక్రమ నిర్బంధంలో, కంచె లోపల నరకయాతన అనుభవిస్తున్న కార్మికులకు విముక్తి లభించింది. తమిళనాడు హైకోర్టు జారీ చేసిన అత్యవసర ఉత్తర్వులతో శనివారం ఆర్మూర్ పోలీసులు మగ్గిడిలోని ఇటుక బట్టీలపై...

చిరు కు మెగా హిట్ …….మన శంకర వరప్రసాద్ కు హిట్ టాక్

మెగాస్టార్ చిరంజీవి కి ఈసారి పండగ బాగా కల్సి వచ్చింది వింటేజ్ లుక్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన “మన శంకర వరప్రసాద్ గారు”ఈ సంక్రాంతికి హిట్ టాక్ వచ్చింది. ఆయన కూతురు...
- Advertisement -

Holiday Recipes

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,...

Editorial Special

Health News

Bussiness

LATEST ARTICLES

Most Popular

Recent Comments