ఎస్ఐఆర్‌ నోటీసుల మోత! వయసు తేడాలు.. పేర్లలో పొరపాట్లు.. కుటుంబ సంబంధాల్లో వ్యత్యాసాలు

1,09,639 నోటీసుల్లో 60,608 పంపిణీ.. ఇంకా 49,031 పెండింగ్‌ హియరింగ్‌ పూర్తయింది 17,939 మందికే.. 49,592 మందికి గడువు ముగింపు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో నోటీసుల జారీ ఓటర్లకు కొత్త తలనొప్పులు...

లోక్‌ అదాలత్‌తో కేసులకు సత్వర పరిష్కారం..ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య కోరారు....

ఎమ్మెల్సీ ల రిమాండ్ ను తిరస్కరించిన కోర్టు

స్పీకర్ ఫై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇద్దరు ఎమ్మెల్సీ లకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది .తాత మధు నవీన్ రెడ్డి లను మంగళవారం తెల్లవారు జామున అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం నాంపల్లి...

Devotional News

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి..శాంతి కమిటీ సమావేశంలో సీ.పీ, అదనపు కలెక్టర్ అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు…డీ.జే లపై నిషేధం అమలు…

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. వినాయక చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe
- Advertisement -

Featured News

ఎల్లుండి నుంచి మిల్లులు బంద్‌!..రైస్‌ మిల్లర్ల నిరవధిక సమ్మెకు పిలుపు ..ధాన్యం సేకరణలో సమస్యలు.. మిల్లులపై దాడులతో ఆందోళన.. రెండు అసోసియేషన్లు ఏకతాటిపైకి

వరి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలు, మిల్లులపై జరుగుతున్న దాడులతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న నిజామాబాద్‌ జిల్లా రైస్‌ మిల్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా నిరవధిక...

Cinema News

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహనఅల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌

తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్‌ ఆదేశాలతో మంగళవారం నిజామాబాద్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల...

ఇన్నోవా డీ ఒకరు మృతి మరొకరు సీరియస్ ………అర్ట్ డైరెక్టర్ సాయి తనయుడి అరెస్టు

నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరినీ వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టిన ఘటన లో ఒకరు మృతి చెందగా మరొకరు సీరియస్ ఉన్నారు రాయదుర్గంలో పోలీసు స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది...

‘ఇరుముడి’ కోసం అభిమానుల ఆందోళన.. మక్తల్‌లో ఉద్రిక్తత

రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన నిలిపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్‌ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సినిమా చూసేందుకు చుట్టుపక్కల...

టాక్సిక్ తొక్కిసలాట ఘటన ఫై పోలీసులు సీరియస్ ……

మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జరిగిన తొక్కిస లాట ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసారు యునివర్సిటీ నిర్వాహకుల తో పాటు సినిమా...

బోనమెత్తిన లష్కర్ …….మహా నగరానికి పండగ శోభ ………అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు ………..ఆయా ఆలయాల్లో పట్టువస్ర్తాలు బోనం ఇచ్చిన ప్రభుత్వం..

హైదరాబాద్ మహానగరం అసలైన పండగ శోభ తో మురిసి పోయింది. లష్కర్ బోనాలు చివరి అంకానికి చేరాయి ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు లక్షలాది...
- Advertisement -

Holiday Recipes

1,09,639 నోటీసుల్లో 60,608 పంపిణీ.. ఇంకా 49,031 పెండింగ్‌ హియరింగ్‌ పూర్తయింది 17,939 మందికే.. 49,592 మందికి గడువు ముగింపు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో నోటీసుల జారీ ఓటర్లకు కొత్త తలనొప్పులు...

Editorial Special

Health News

Bussiness

LATEST ARTICLES

Most Popular

Recent Comments