జక్రాన్పల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు . వేగంగా వచ్చిన కంటైనర్ ఎదురుగా ఉన్న బైకును ఢీ కొట్టింది.
దీంతో...
నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవలే అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా నే కొనసాగుతున్నారు.
ప్రభుత్వం...
తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం త్రివేణి సంఘమం సరస్వతి పుష్కరాలలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించిన అనంతరం ముక్తీశ్వర...
అసలే అధికారం కోల్పయి తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో అధినేత తనయ కవిత ధిక్కార స్వరం గులాబీ శ్రేణుల్లో కల్లోలం రేపుతోంది.
పార్టీలో పరిణామాలు వరంగల్ సభ నిర్వహణ లో...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో.
అస్వ్యస్తత గురయ్యాడు...
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో గల ఇందూరు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో ఆలయ కమిటీ ధర్మకర్తలు దిల్ రాజ్,...
వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే.
టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆద్వర్యంలో నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ లక్ష్మి ప్రియ...
తుపాన్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మల్కాపూర్ గండిలో నిజామాబాద్ నుంచి బాన్సువాడ...
ఈ మేరకు ఆయన బుధవారం గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి,...
జక్రాన్పల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు . వేగంగా వచ్చిన కంటైనర్ ఎదురుగా ఉన్న బైకును ఢీ కొట్టింది.
దీంతో...
Recent Comments