రైలు ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గయాలపాలయ్యారు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం .
ఆదివారం రాత్రి 10 గంటలకు ముందు ధవానే ఆశిష్( 23), నివాసం పిరంజీ విలేజ్ యావత్మాల్ జిల్లా అను అతను నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 3 పైన గుర్తు తెలియని రైలుఢీ కొట్టడంతో అతని కుడికాలు కు గాయం కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కేసును దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.