నిజామాబాద్ నగరంలో మాజీ మేయర్, మున్నురుకాపు జిల్లా అధ్యక్షులు డి.సంజయ్ జన్మదినం సందర్భంగా “ఇదీ సంగతి” బృంధం మర్యాద పూర్వకంగా కలిసి శలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎడిటర్ సూరన్నగారి నర్సగౌడ్, క్రైమ్ బ్యూరో చీఫ్ టేక్మల్ జగదీష్, రిపోర్టర్లు దువ్వ వెంకట్, మర్రి కిరణ్ , తమలపాకుల గంగాధర్,లైన్ కిరణ్ పాల్గోన్నారు.
