తెలంగాణ యూనివర్సిటీ కొత్త పాలక వర్గం ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. ఆంజనేయులు సుధాకర్ గౌడ్, సంజీవరావు (గౌతమి కాలేజీ)దండు స్వామి ( గిరిరాజ్ కాలేజీ ) మదన్ మోహన్, లావణ్య ( బోధన్ )రజినీకాంత్ (కాకతీయ ) మహ్మద్ ఘాజి ,జయంత్ లు పాలవర్గ సభ్యులుగా నియామకం అయ్యారు
తెలంగాణ యూనివర్సిటీ పాలక వర్గం ఏర్పాటు
RELATED ARTICLES
