నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార పరస్పర సొసైటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసిందని ఎన్నికల అధికారి ఎం జగన్ మోహన్ గౌడ్ సహాయ అధికారి పులి జైపాల్ లు తెలిపారు.
4 ఎలక్టెడ్ డైరెక్టర్ పోస్టులకు 5 గురు న్యాయవాదులు నర్సారెడ్డి చింతకుంట సాయిరెడ్డి రెజెర్ల సురేష్ దిలీప్ మెహ్రానానంద్ పవార్ నామినేషన్లు వచ్చాయని, గురువారంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని 17 న స్కూటీని,18 , 20న తేదీన ఉపసంహరణ ఉంటాయని ఈనెల 24తేది న ఎన్నికలు ఉంటాయని తెలిపారు.
