రిటైర్డ్ ప్రభుత్వ హెడ్ మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ స్వగృహం ఎల్లమ్మ గుట్ట లో ప్రతి సంవత్సరం మే నెలలో పుష్పించే పుష్పం
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే పూల కుండీ లో రెండు మే పుష్పాలు వికసించాయని, ఏప్రిల్ నెలలో ఎండలు విపరీతంగా ఉండడం వలన తొందరగా వికసించాయని, గల్లీ వాసులు ఉత్సాహంగా చూస్తున్నారని తెలిపారు.
