నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు సీఐ లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
నిజామాబాద్ సీసీఆర్ బి సీఐ గా ఉన్న శ్రీనివాస్ రాజ్ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టారు.
అలాగే హైదరాబాద్ ఐ జి కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రఘుపతి నగరంలోని ఒకటవ టౌన్ సీఐ గా బాధ్యతలు చేపట్టారు.
అనంతరం ఇరువురు కలిసి ఏసిపి రాజా వెంకటరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిశారు.
