సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం పలితాలు వచ్చేసాయి . మహారాష్ట్ర లో బీజేపీ నేతృత్వంలోని మహాయితి కూటమి జార్ఖండ్లో లో కాంగ్రెస్ జేయం యం కూటమి భారీ విజయందిశగా దూసుకెళ్తున్నాయి.మ్యాజిక్ ఫిగర్ 41 దాటేసి ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో 217 స్థానాల్లో మహాయితి కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం వుంటే 58 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యం ఉంది. యంఐయం రెండు అసెంబ్లీ స్థానాల్లో ఔరంగాబాద్ బీవండి స్థానాల్లో భారీ ఆధిక్యంలో ఉంది.
