HomePOLITICAL NEWSఆదాయ వచ్చే శాఖలతో సీఎం భేటీ

ఆదాయ వచ్చే శాఖలతో సీఎం భేటీ

ప్రభుత్వ ఖజానా కు ఆదాయం సమకూర్చే ఆయా ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి బుధవారం భేటీ అయ్యారు ఆదయ సమీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు హెచ్ యం డి ఏ టిజి ఐ ఐ సి , కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత తీసుకోవాలన్నారు .

చేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని చెప్పారు శాఖలవారీగా డిపార్ట్ మెంట్స్ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసారు .

భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు .వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments