నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రినీ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు శనివారం ఆకస్మిక తనిఖీ తనిఖీ చేశారు.
ఈసందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు వార్డులు తిరిగి రోగులతో మాట్లాడారు.అలాగే అక్కడున్న వసతులు మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహిర్బిన్ హందాని తదితరులు ఉన్నారు.
