నిజామాబాద్ మండలం న్యాల్ కాల్ గ్రామంలో మిషన్ భగీరథ్ పైపు లైన్ లీకేజి జరిగింది శుక్రవారం నీరు వృధా గా పోయింది. గ్రామస్థులు అధికారులకు పిర్యాదు చేసిన మరమత్తులు చేసే వారే లేకుండా పోయారు
న్యాల్ కాల్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ ….పట్టించుకోని అధికారులు
RELATED ARTICLES
