గోదావరి నది లో పడి ఒకరు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలం ఉమ్మెడ లో జరిగింది.
ఆలూరు మండలం కు కండెల నర్సయ్య( 70 ) శనివారం గ్రామ శివారు లో పంచముఖి హనమున్ మందిరం కు దర్శనం కోసం వెళ్లి కాలు జారీ పక్కనే ఉన్న గోదావరి నదిలో పడి పోవడంతో మృతి చెందాడు.
గోదావరి నది లో పడి ఒకరు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలం ఉమ్మెడ లో జరిగింది.
ఆలూరు మండలం కు కండెల నర్సయ్య( 70 ) శనివారం గ్రామ శివారు లో పంచముఖి హనమున్ మందిరం కు దర్శనం కోసం వెళ్లి కాలు జారీ పక్కనే ఉన్న గోదావరి నదిలో పడి పోవడంతో మృతి చెందాడు.