HomeLaw and Orderసీపీ కలిసిన ఎంపీ

సీపీ కలిసిన ఎంపీ

ఇటీవల నిజామాబాద్ నూతన సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ ఎంపీ అర్వింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు .

అనంతరం జిల్లాలో శాంతిభద్రతలు మరియు ఇతర విషయాల గురించి చర్చించాను.

ఆయనతోపాటు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments