ఈ ఘటన డిచ్ పల్లి మండలం చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..
నిజామాబాద్ అర్సపల్లి కి వివాహ వాహనం డిచ్ పల్లి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి వెళ్తున్న క్రమంలో రాంపూర్ మిట్టపల్లి మధ్యలో బోల్తా పడిందని తెలిపారు. దీంతో 9 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు.
స్థానికల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
