HomeCRIMEఅర్ధరాత్రి తనిఖీ లతో హడలెత్తించిన కొత్వాల్ .. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి....

అర్ధరాత్రి తనిఖీ లతో హడలెత్తించిన కొత్వాల్ .. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య..

సోమవారం అర్ద రాత్రి ఆకస్మికతనిఖీ లతో హడలెత్తించారు. నగరంలో రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది .

బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూన్న వారిని వాకబు చేసారు అలాగే అర్ద రాత్రి నగరంలో రోడ్ల మీద తిరుగుతున్న వారిని ఆపి ప్రశ్నించారు .

వారందరికీ కౌన్సిలింగ్ లు నిర్వహించి వదిలేసారు రాత్రి సమయాలలో మళ్లీ తిరిగి నట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments