HomeLaw and Orderతెలంగాణలో 11మంది ఐఏఎస్‌లకు పదోన్నతలు...

తెలంగాణలో 11మంది ఐఏఎస్‌లకు పదోన్నతలు…

తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్‌ల అధికారులకు ప్రమోషన్ లభించింది.. 2013 బ్యాచ్ IASలకు అడిషనల్ సెక్రటరీ హోదాశషాంక్‌, అద్వైత్ సింగ్, శృతి ఓజా, శ్రీజన, వినయ్..శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్, హన్మంతరావు..హైమావతి, ఎం.హరిత, కె.హరితలకు పదోన్నతులు కల్పించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments