HomeTelanganaNizamabadజర్నలిస్టులకు ఇక నుంచి రెండేళ్ల బస్ పాస్ లు .....ఆర్టీసీ యండి ని కోరిన...

జర్నలిస్టులకు ఇక నుంచి రెండేళ్ల బస్ పాస్ లు …..ఆర్టీసీ యండి ని కోరిన సమాచారశాఖ కమిషనర్

అక్రిడేషన్ పొందిన తెలంగాణ లో జర్నలిస్టులకు వెంటనే ఆర్టీసీ బసు పాస్ లు జారీ చెయ్యాలని సమాచార కమిషనర్ ముకుంద్ రెడ్డి ఆర్టీసీ యం డి కి లేఖ రాశారు.బసు పాస్ లు కూడా 2026-2028 సంవత్సరాలకుచెల్లు బాటు అయ్యేలా ఇవ్వాలని కోరారు.

కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అర్హులైన రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‍లు జారీ చేయాలని ఆర్టీసీని కోరారు . ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కొత్తగా అక్రిడిటేషన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ కాలానికి అనుగుణంగా 2026-2028 వ్యాలిటీడితో బస్‍పాస్‍లు ఇవ్వాలని లేఖ కోరారు.

ప్రస్తుత బస్‌ పాస్‌ల గడువు ఈ నెల16తో ముగియనున్న నేపథ్యంలో 17 నుండి 30.04.2028 వరకు వ్యాలిటీడీతో ఆన్ లైన్‍లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా కొత్త అక్రిడిటేషన్లపై సైతం ముకుంద రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశామని మిగిలిన కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments