HomeCRIMEనిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ముగ్గురు ఎస్‌ఐల బదిలీ..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ముగ్గురు ఎస్‌ఐల బదిలీ..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయా స్టేషన్లకు వెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు.

వీఆర్‌లో ఉన్న పి.సాయన్న (ఎస్‌ఐ)ను నిజామాబాద్ టౌన్-4 పోలీస్ స్టేషన్‌కు కేటాయించారు. వీఆర్‌లో ఉన్న ఎం.కళ్యాణి (డబ్ల్యూఎస్‌ఐ)ని నిజామాబాద్ టౌన్-1 పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ​వీఆర్‌లో ఉంటూ నందిపేట పోలీస్ స్టేషన్‌కు అటాచ్డ్‌గా ఉన్న ఎల్.రామ్‌ (ఎస్‌ఐ)ను బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.​

బదిలీ అయిన ఎస్‌ఐలు వెంటనే తమ కొత్త విధుల్లో చేరాలని, సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులు వారు రిపోర్టు చేసిన విషయాన్ని కమిషనరేట్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments