తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న పులిగిల్ల రవీందర్, శ్రీ బాల దేవి, అరవింద బాబు, రాజ మహేంద్ర నాయక్, సాయి శ్రీ, పూజ, కరుణాకర్లకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ మహేంద్ర నాయక్ ప్రస్తుతం జనగామ డీసీపీ (వెస్ట్ జోన్) గా పనిచేస్తున్నారు.
