HomeDevotionalవామ్మో రూ 1 .87 కోట్లు పలికిన గణపతి లడ్డు

వామ్మో రూ 1 .87 కోట్లు పలికిన గణపతి లడ్డు

గణపతి నవరాత్రులో విశేష పూజలు అందుకునే గణపతి లడ్డు ను దక్కించుకోవడానికి పోటా పోటీ వుంటుంది.

అందుకే నిమజ్జనం నాడు ఆ లడ్డు కోసం వేలం నిర్వహించడం గణేష్ మండలి నిర్వాహకులకు అనివార్యం అయింది బాలాపూర్ తో మొదలైన వేలం లడ్డు క్రేజ్ ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది.

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో వేలంలో ఓ భక్తుడు ఏకంగా రూ.”కోటి 87లక్షలకు గణపతి లడ్డూ ప్రసాదంను దక్కించుకున్నారు.

బాలాపూర్ గణేష్ లడ్డు వేలం కన్న ముందే శనివారం మై హోమ్ బుజా లో గణపతి లడ్డు ను వేలం లో రూ 29 లక్షలు పలికింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments