నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఓ అధికారి ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ మెరుపు దాడి చేసింది.
ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు పెద్దఎత్తున నగదు దొరికి నట్లు సమాచారం.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఓ అధికారి ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ మెరుపు దాడి చేసింది.
ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు పెద్దఎత్తున నగదు దొరికి నట్లు సమాచారం.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.