లోకసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రియాంక లేదంటే రాహుల్ గాంధీ ల్లో ఒకరు జిల్లాకు రానున్నారు.
మే 7 లేదా 8 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వస్తారని ఏఐసీసీ వర్గాలనుంచి సమాచారం వచ్చింది. నిజామాబాద్ జగిత్యాల్ జిల్లాకు మధ్యలో ఉండే ఆర్మూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో పీసీసీ ఉంది