నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా బి.గీత బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
కలెక్టర్ ను కలిసిన డీఆర్ఓ…బాధ్యతల స్వీకరణ
RELATED ARTICLES
