Saturday, May 2, 2026
HomeCRIMEఆటో కారు ఢీ ఎనిమిది మందికి గాయాలు

ఆటో కారు ఢీ ఎనిమిది మందికి గాయాలు

జక్రాన్ పల్లి మండలం లోని అర్గుల్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ నుంచి పడకల్ గ్రామానికి 8 మందితో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ చిన్నయ్య ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు.

మరో 7 గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న జక్రాన్‌పల్లి ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!