దశాబ్దకాలంగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ యునివర్సిటీ ప్రాంగణం లోనే ఓ భవనంలో కొత్త కాలేజీ ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ భవనం లో కాలేజీ తరగతులు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సోమవారం సాయంత్రం ఈ భవనం ను తనిఖీ చేసారు.
ఈపాటికే రెండు దఫా ల్లో కౌన్సిలింగ్ పక్రియ పూర్తీ అయింది. మూడో దఫా కౌన్సిలింగ్ పక్రియ లో నిజామాబాద్ జిల్లా ను చేర్చే అవకాశం వుందని అధికారులు ఆశాభావం తో ఉన్నారు
