జోరు వర్షంలో లోనూ మాజీ మంత్రి హరీష్ రావు కామారెడ్డి జిల్లాలో ఆదివారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాగిరెడ్డి పేట్ మండలం బంజారా గ్రామంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో మునిగిన పంటల ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన గాంధారి మండలం వెళ్లారు మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీ బీజేపీ ని వీడి బిఆర్ యస్ లో చేరారు ఆయన కు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
