జడ్పిహెచ్ఎస్ ఇందల్వాయి పాఠశాలకు చెందిన వి కుసుమ 10 తరగతి SGF అండర్ 17 కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ తెలియజేశారు.
రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 7 నుండి 9 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్నాయి ఆ పోటీలలో కుసుమ మన నిజాంబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొన పోతుంది.
రాష్ట్రస్థాయికి ఎంపికైన కుసుమను మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు భూపతి రాజేశ్వర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించరు.
