Sunday, April 27, 2025
HomeCRIMEఎన్నికల ప్రచారానికి కవిత నో ఛాన్స్ లిక్కర్ హైకోర్టు లో దక్కని ఊరట .... ........బెయిల్...

ఎన్నికల ప్రచారానికి కవిత నో ఛాన్స్ లిక్కర్ హైకోర్టు లో దక్కని ఊరట …. ……..బెయిల్ పిటిషన్ వాయిదా

లోకసభ ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్సీ కవిత వచ్చే అవకాశం లేకుండా పోయింది. శుక్రవారం ఆమెకు హైకోర్టు లోను ఊరట దక్కలేదు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

విచారణను ఈ నెల 24కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఆమె బెయిల్ పిటిషన్ లను రౌస్ అవెన్యూ కోర్టు ఇదివరకే కొట్టేసింది కానీ.

సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో తాను ఒక్కరినని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలనిబెయిల్ ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టు లో ఈ పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉండగా దీనిని ఈ నెల 24కు వాయిదా వేసింది.

దీంతో కవిత 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికివచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. ఆమె నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసారు. 2014 లో గెలిచి 2019 లో ఓడిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!