ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు బంటు బలరాం ప్రధాన కార్యదర్శి పండు ప్రవీణ్ కోశాధికారి దువ్వ వెంకట్ వైస్ ప్రెసిడెంట్ గోపురాజు మెట్టు రాజేశ్వర్, బంటు రాము, గోపు అనిల్ , దుబ్బయ్య,సహాయ కార్యదర్శి జిలకర లక్ష్మణ్,నుగురి ప్రశాంత్, సకినాల రాజేందర్, పెద్దకాపు గోపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
