ఊరపండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహాల ఊరేగింపు ప్రారంభమయ్యే సారలమ్మ గద్దె (ఖిల్లా చౌరస్తా) పునర్నిర్మాణ పనులకుగురువారం భూమిపూజ జరిగింది.
ఈ పునర్నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును మన ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తమ సొంత నిధులతో భరించి నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారని కమిటీ నిర్వాహకులు తెలిపే .
ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం గాజులపేట్ కార్యవర్గ సభ్యులు, 28వ డివిజన్ కార్పొరేటర్ మల్కాయ్ మహేందర్
