ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ఈ నెల జిల్లాకు వస్తున్నారని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు మధ్యాహ్నం 3:00 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించనున్నారు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ఈ నెల జిల్లాకు వస్తున్నారని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు మధ్యాహ్నం 3:00 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించనున్నారు