Monday, June 16, 2025
HomeTelanganaNizamabadటీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్,మాజీ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయగౌడ్ గారు...

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్,మాజీ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయగౌడ్ గారు (85) సోమవారం ఈరోజు ఉదయం పరమాపదించారని

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్,మాజీ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయగౌడ్ గారు (85) సోమవారం ఈరోజు ఉదయం పరమాపదించారని* .

ఆమె పార్దివ దేహం మధ్యాహ్నం(2.30pm ) హయత్ నగర్ లోని ఇంటికి రానున్నది. సాయంత్రం 5 గంటలకు హయత్ నగర్ రేడియో స్టేషన్ పక్కన ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!