HomeTelanganaNizamabadవ్యక్తిగత సిబ్బందికి సన్మానించిన టీపీసీసీచీఫ్

వ్యక్తిగత సిబ్బందికి సన్మానించిన టీపీసీసీచీఫ్

తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని (పీఎస్ఓ ) టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. విధి నిర్వహణలో భద్రతా సిబ్బంది చూపిన చొరవ ను ఆయన అభినందించారు శాలువా కప్పి సన్మానించారు ఇటీవల గాంధీ భవన్ లో సంబరాల్లో జరిగాయి.

ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి చేతికి పనిచెప్పాడు కార్యకర్తల ఫోన్ లు పార్స్ లను కొట్టేస్తున్నారు. అప్పటికే 8 సెల్ ఫోన్స్ కొట్టేసాడు.

విషయం పసిగట్టిన ఓ ఫోటోగ్రాఫర్. మహేష్ గౌడ్ వద్ద ఉన్న గన్ మెన్ చెవిన పడేసాడు. గన్ మెన్ దేవరాజ్ రంగంలోకి దిగి సదురు దొంగ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు అతని నుంచి ఎనిమిది సెల్ ఫోన్ లు రికవరీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments