Saturday, June 14, 2025
HomeCRIMEచేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన నందిపేట)లోని సిద్దాపూర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై చిరంజీవితెలిపిన ప్రకారం..

ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన మేస్త్రిచేసే షాదుల్లా . బావమరిది మహమ్మద్ రఫీక్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రంజాన్ నిమిత్తం మచ్చర్ల గ్రామానికి వచ్చాడు.

శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ సరదాగా సిద్దాపూర్ శివారులోని మునికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!