మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
నిజామాబాద్ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గాంధీ చౌక్ నందు బి.రఘుపతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ నిజామాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అందులో పట్టుబడ్డ వ్యక్తి శంకర్,రాజేష్ వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
శంకర్ మరియు రాజేష్ సాహెబ్రావ్ న్యాయస్థానం ముందు హాజరుపరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇద్దరికీ 2 రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
