HomeCRIMEలాడ్జి కి తీసుకెళ్లి మహిళా మీద అత్యాచారం

లాడ్జి కి తీసుకెళ్లి మహిళా మీద అత్యాచారం

సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధిత ఓ మహిళ ఒకటో టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భర్తతో గొడవ పడి నిర్మల్‌కు వెళ్లిన మహిళను పరిచయస్తుడైన గౌతమ్ ఈ నెల 17న నిజామాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెప్పి ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments