నిజామాబాద్ కమిషనరేట్ పరిది లో ఇద్దరు ఏ ఎస్సై లకు ఎస్సై లు గా ప్రమోషన్ పొందారు.
గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న ఇద్దరు ఏ ఎస్సై లకు ఎస్సై లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేసారు .
ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి అధికారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు.ట్రాఫిక్ ఏ ఎస్సై బి. బాలశౌరి రాజు, ఎస్సై గా నిజామాబాద్ కమిషనరేట్ కు అలాట్ అయ్యారు
నిజామాబాద్ రూరల్ స్టేషన్ లో ఏఎస్సై ఉన్న దయాల్ సింగ్ కు ఎస్సై గా పదోన్నతి ఇచ్చి నిర్మల్ జిల్లా కు అలాట్ చేశారు
