గుర్తుతెలియని మగమనిషి హిందూ సమాజానికి చెందిన వాడు వయస్సు అందాజ 35 సంవత్సరాలు నిన్న రాత్రి 12 గంటలకు లక్ష్మి మెడికల్ ముందు సైడు మొరిలో పడిపోయి చనిపోయి ఉన్నాడు .
ప్రస్తుతం అతని శవం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి లో కలదు ఎవరైనా సంప్రదించవలసిన వారు ఎస్సై టౌన్ టు నిజాంబాద్ కు సంప్రదించగలరు.8712659838
