ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. భైరంగాడ్ , దంతెవాడ లమధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు లస్థావరంను కుంబియింగ్ బలగాలు చుట్టుముట్టాయి.
పోలీసులు, మావోయిస్టుల భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.
అయితే, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులుచెప్తున్నారు సంఘటన స్థలంలో , అత్యాధునిక ఆయుధాలు లభ్యం అయ్యాయి.
