వ్యక్తి దారుణ హత్య గురైన ఘటన మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే .. నగరంలోని ఓ వ్యక్తిని రైల్వే స్టేషన్ వెనక హత్య చేసినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు మూడవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.మృతునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
