HomePOLITICAL NEWSUncategorizedఏటియం ను పగల గొట్టిన దుండగులు

ఏటియం ను పగల గొట్టిన దుండగులు

నిజామాబాద్ పట్టణం పెద్ద బజార్ లో గల ATM.లో సోమవారం పొద్దున 5 గంటల సమయంలో దొంగతనానికి ప్రయత్నించారు .

ATM..ను పగలగొట్టి ఉదయం 5 గంటల సమయంలో ATMలో శబ్దాలు రావడంతో స్థానికుడు గమనించి అరవడంతో దొంగతనానికి వచ్చిన వారు వారు బైకును కూడా అక్కడే వదిలి పారిపోయారు …

తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments