ఆదాయపన్ను శాఖ హైదారాబాద్ లో సోదాలు చేపట్టింది. తెల్లవారు జామున నుంచి ప్రముఖ రియల్టర్ల ఇండ్లే టార్గెట్ చేసింది కొల్లూరు, రాయదుర్గంలో గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ ఆఫీస్ లు ఇండ్లలో సోదాలు..
మొదలు పెట్టింది హైదరాబాద్,రంగారెడ్డి , మెదక్, సంగారెడ్డి జిల్లాలో ని ఆయా ప్రాంతాల్లో సోదాలు..జరుగుతున్నాయి .దాదాపు 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నరు.
ఆయా కంపెనీలకు చెందిన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అచ్యుతరావు, బొప్పన అనూప్ ఇళ్లలో ఈ తనిఖీలు..జరుగుతున్నాయి
