Friday, November 14, 2025
HomeCRIMEనగరంలో యువకుడిపై దాడి...

నగరంలో యువకుడిపై దాడి…

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఓ యువకుడు పై కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనా నగరంలోని మూడవ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది..

వివరాల్లోకి వెళ్లితే నగరంలోని మూడవ ఠాణా పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తా వద్ద మదు అనే వ్యక్తి పై పవన్,గఫర్, మరికొందరు యువకులు దుర్బసలతో, కర్రలతో దాడులకు తెగబడ్డారు.

దీంతో ఆ యువకునికి కన్ను తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన మధు హుటాహుటిన నగరం లోన్ మూడవ ఠాణా పోలీస్ లను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం మధు ఓ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!