Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadభీమ్ గల్ మండలంలోని ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సన్మానించారు

భీమ్ గల్ మండలంలోని ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సన్మానించారు

ఈ మేరకు రహమత్ నగర్ సర్పంచ్ గా తిరుపతి నాయక్, కారేపల్లి సర్పంచ్ గా మోతిలాల్ నాయక్, సంతోష్ నగర్ సర్పంచ్ గా శివ నాయక్, సుదర్శన్ నగర్ తండా సర్పంచ్ గా వసుందరలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

వీరితో పాటు మాజీ మండలాధ్యక్షులు కన్నె సురేందర్, గోపాల్ నాయక్, అనంత్ రావ్, సంగ్రా నాయక్, బాలు నాయక్.లు గాంధీ భవన్ లో మంగళవారం మహేష్ గౌడ్ ను కలిశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!