మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ పిఎస్ పరిధిలోని ఓ అర్ ఆర్ పై కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోనే డ్రైవర్ సజీవ దహనమైయ్యారు.
ఈ ఘటన శామీర్ పేట్ పిఎస్ పరిధిలోని ఓ అర్ ఆర్ చోటు చేసుకుంది.శామీర్ పేట్ నుండి కీసరకు వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా కారులో మంటలు ఎగిసిపడడంతో కారు నుండి బయటకు రాలేకపోవడంతో డ్రైవర్ కారులోనే సజీవ దహనమయ్యారు.
