HomePOLITICAL NEWSబీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం..సర్వత్రా ఉత్కంఠ

బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం..సర్వత్రా ఉత్కంఠ

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ లకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఈ రోజే జీవో విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది.

దసరా పండగకు ముందే జీవో ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు కసరత్తులు చేసారు. జీవో విడుదల అయ్యాక రెండు రోజుల్లో షెడ్యూల్‌ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments