HomeCRIMEఇంటర్ విద్యార్థిని అదృశ్యం ?

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం ?

నిజామాబాద్ నగరంలో హైమద్ పురా కాలొనీ కి చెందిన ఇంటర్ విద్యార్ధి సాయిస్తా ఫిర్దోస్ అదృశ్యం అయిందని ఒకటో టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.

ఈ నెల 15 న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన ఫిర్దోస్ తిరిగి ఇంటికి రాలేదని ఆమె తండ్రి ఒకటో టౌన్ పోలీసులు పిర్యాదు చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments