ఈరోజు శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో ఈనెల 21 నుండి 23 వ తేదీ వరకు దుర్గాదేవి దేవాలయ 4 వ వార్షికోత్సవ సందర్బంగా దుర్గమ్మ జాతర నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షులు అమంద్ విజయ్ కృష్ణ అన్నారు
ఈ సందర్బంగా విజయ్ కృష్ణ మాట్లాడుతూ 21 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ వసంత పంచమి వరకు గుమస్తా కాలోని శ్రీ దుర్గాదేవి దేవాలయం ఉత్సవాలు కొనసాగుతాయి అన్నారు ఈ సందర్బంగా వాటి యొక్క కరపత్రాలను ఆవిష్కరణ చేశారు a 21 వ తేదీ బుధవారం ఉదయం బోనాల తో కార్యక్రమం ప్రారంభమవతుంది అన్నారు ఇట్టి కార్యక్రమలకు ఇందూరు ప్రజలు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం
ఈ కార్యక్రమం బ్రాహ్మశ్రీ శ్రీవిద్యఉపాసకాలు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతాయి అన్నారు పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి
ఈ కార్యక్రమం లో కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, కార్యదర్శి అమంద్ రాజేష్, సభ్యులు గంగోనె సంతోష్, పండ్రావీసం హరీష్, దయవార్ మురళి కాలోని వాసులు పాల్గొన్నారు
