టీఎన్జీస్ యూనియన్, కేంద్ర సంఘ నూతన అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్.ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) లను హైదరాబాద్ జిల్లా యూనియన్ పొట్టి శ్రీరాములు తెలుగు లలిత కళా ప్రాంగణంలో ఆత్మీయ సన్మానం చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఏల్లూరి శ్రీనివాసరావులు హాజరు అయ్యారు , హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి , మేడ్చల్ ,వరంగల్ , నిజామాబాద్ జిల్లా, హనుమకొండ , కామారెడ్డి వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శలు కేంద్ర సంఘ సభ్యులు, వివిధ యూనిట్, అధ్యక్షులు, కార్యదర్శిలు, ప్రాధమిక సభ్యులు పాల్గొన్నారు
